New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Money-Seized-jpg.webp)
155 Crores Seized In Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.155 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూ.61.11 కోట్ల నగదు, రూ.19.16 కోట్ల నగలు, రూ. 28.92 కోట్ల మద్యం, రూ.23.87 కోట్ల డ్రగ్స్, రూ.22.77 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
తాజా కథనాలు