మధుమేహం భారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే వస్తుంది. దీనిని కేవలం నియంత్రించగలం అంతే. బ్లడ్ షుగర్ ఉన్నవారు సరైన ఆహారంతో పాటు వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న కారణం ఇదే. కానీ మీకు తెలుసా కంది పప్పుతో కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా.. తెలుసుకుందాం. కందిపప్పులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, సోడియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు బీపీని కూడా నియంత్రిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లకు కందిపప్పు చాలా మేలు చేస్తుంది.
పూర్తిగా చదవండి..ఈ పప్పు తింటే షుగర్ మీ దరిదాపుల్లోకి కూడా రాదు!
ఈ మధ్య కాలంలో షుగర్ సమస్య వయసుతో సంబంధం లేకుండా అందరికీ వ్యాపిస్తోంది. ఆహార అలవాట్లలో మార్పులు కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు దీని భారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. కంది పప్పు తినడం ద్వారా కూడా మధుమేహాన్ని తగ్గించవచ్చట.
Translate this News: