Siddu Jonnalagadda: డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. ఫుల్ లెంగ్థ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రిలీజైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో సిద్దు మోస్ట్ పాపులర్ హీరోగా ఎదిగిపోయాడు. ప్రస్తుతం సిద్దు డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో మరో సారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే పలు సార్లు పోస్ట్ ఫోన్ అయిన ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
పూర్తిగా చదవండి..Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే పార్టీలో హీరో, హీరోయిన్స్ సందడి.. వైరలవుతున్న ఫొటోస్
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ.. తాజాగా తన బర్త్ డే జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి టాలీవుడ్ సెలబ్రెటీలు రానా, శిరీష్, నవదీప్, శర్వానంద్, నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ చందు మొండేటి, యంగ్ బ్యూటీస్ ఫారియా, చాందిని, శివాని హాజరయ్యారు.
Translate this News: