చంద్రబాబును కలిసిన జనసేన ఎమ్మెల్యే

తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ రోజు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల తిరుపతి అభివృద్ధి, కీలక సమస్యలపై చర్చించారు. ఇందుకు స్పందించిన సీఎం సానుకూలంగా స్పందించి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారని శ్రీనివాసులు తెలిపారు.

చంద్రబాబును కలిసిన జనసేన ఎమ్మెల్యే
New Update
#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి