చంద్రబాబును కలిసిన జనసేన ఎమ్మెల్యే తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ రోజు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల తిరుపతి అభివృద్ధి, కీలక సమస్యలపై చర్చించారు. ఇందుకు స్పందించిన సీఎం సానుకూలంగా స్పందించి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారని శ్రీనివాసులు తెలిపారు. By Nikhil 07 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి