Breaking: భార్య కాపురానికి రావడంలేదని ముగ్గురిపై కత్తితో దాడి..!! ఏలూరు జిల్లాలోదారుణం జరిగింది. పెదవేగి మండలం వేగివాడలో భార్య కాపురానికి రావడం లేదని భార్యను, అత్తను, అడ్డుగా వచ్చిన మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. By Bhoomi 26 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఏలూరు జిల్లాలోదారుణం జరిగింది. పెదవేగి మండలం వేగివాడలో భార్య కాపురానికి రావడం లేదని భార్యను, అత్తపై కత్తితో దాడికి దిగాడు. అడ్డుగా వచ్చిన మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురూ కూడా స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి