AP: విషాదం.. విహారయాత్రకి వెళ్లిన ముగ్గురు యువకులు.. ఇంతలోనే..

కడపలో విహారయాత్రకి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. యువకులు ప్రొద్దుటూరుకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. చల్లబసాయపల్లె సమీపంలోని తెలుగు గంగ ప్రాజెక్టు, సబ్సిడీ రిజర్వాయర్-1లో దిగి గల్లంతు అయినట్లు తెలుస్తోంది.

AP: విషాదం.. విహారయాత్రకి వెళ్లిన ముగ్గురు యువకులు.. ఇంతలోనే..
New Update

Kadapa: విహారయాత్రకి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ విషాదకరమైన ఘటన కడప జిల్లా దువ్వూరు మండలంలో చోటుచేసుకుంది. చల్లబసాయపల్లె సమీపంలోని తెలుగు గంగ ప్రాజెక్టు, సబ్సిడీ రిజర్వాయర్-1లో ముగ్గురు యువకులు గల్లంతైనట్లు తెలుస్తోంది. గట్టుపై దొరికిన సెల్ ఫోన్లు, పర్సుల ఆధారంగా యువకులు ప్రొద్దుటూరుకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.

గల్లంతైన వారి వివరాలు..

1. ఎస్ కే. ముద్దపీర్, 22 yrs, S/o మున్వర్ బాషా , పవర్ హౌజ్ రోడ్డు ప్రొద్దుటూరు

2. పఠాన్ రంతుల్లా, 23 yrs, S/o నయాబ్ రసూల్, మౌలానా అజాద్ స్ట్రీట్, ప్రొద్దుటూరు

3. వేంపల్లె షాహిద్, 23 yrs, సుందరచార్యుల వీధి, ప్రొద్దుటూరు.

#kadapa
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe