TS: ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి..!

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీని వెనుక నుంచి ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ముగ్గురూ అక్షయపాత్ర సంస్థలో డెలివరీ బాయ్స్‌గా పనిచేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

TS: ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి..!
New Update

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ముగ్గురూ యువకులు అక్షయపాత్ర సంస్థలో డెలివరీ బాయ్స్‌గా పనిచేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

#sangareddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి