/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-25T141742.150-jpg.webp)
Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ముగ్గురూ యువకులు అక్షయపాత్ర సంస్థలో డెలివరీ బాయ్స్గా పనిచేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.