Accident: లారీని ఢీకొన్న బైక్‌.. ముగ్గురు మృతి..!

ఖమ్మం జిల్లా గంగారంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
New Update
#khammam #telangana-news #accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe