AP: జగన్ కు షాక్.. ఆ ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు జంప్..!

కడపలో ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు. జగన్ పర్యటనకు మాజీ ఎమ్మెల్యేలు రాచమల్లు, సుధీర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. జగన్ వచ్చినప్పుడు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కనిపించకపోవడంతో జిల్లాలో ఈ విషయం చర్చానీయంశంగా మారింది.

New Update
Jagan: 'జగన్ బాయ్ బాయ్'.. మాజీ ముఖ్యమంత్రికి చేదు అనుభవం..!

Kadapa YCP EX MLA's: మాజీ ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) తన సొంత ఇలాకా పులివెందులలో (Pulivendula) పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఆయన గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి కడప విమానశ్రయం చేరుకున్నారు. అయితే, ఆయనను స్వాగతించాల్సిన ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు.

Also Read: జగన్ గురించి నా దగ్గర మాట్లడొద్దు.. ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీరియస్..!

జగన్ పర్యటనకు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు (Rachamallu), జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి (Sudheer Reddy), కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి (Ravindranath Reddy) దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నప్పుడు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కనిపించకపోవడంతో జిల్లాలో ఈ విషయం చర్చానీయంశంగా మారింది. ఆ ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు