జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. ఇప్పుడు గ్రామ సమీపంలోని చెరువులో శవమై తేలడం స్థానికంగా సంచలనంగా మారింది. అతనిది హత్యనా.. లేక ఆత్మహత్యనా అన్నది మిస్టరీగా మారింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి రెండు కోణాల్లో దర్యాప్తు మొదలు పెట్టారు.
పూర్తిగా చదవండి..మూడు రోజుల క్రితం ఫీల్డ్ అసిస్టెంట్ మిస్సింగ్..చెరువులో డెడ్ బాడీ..మర్డరేనా?
అతనిది హత్యనా.. లేక ఆత్మహత్యనా.. మిస్టరీగా మారిన కోడూరు ఫీల్డ్ ఆసిస్టెండ్ మృతి. మూడు రోజుల క్రితం అదృశ్యమైన పూజరి యాకస్వామి. ఈరోజు గ్రామ సమీపంలోని చెరువులో శవమై తేలాడు.
Translate this News: