ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లను హత్య చేస్తామంటూ ఢిల్లీ పోలీసులకు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం చర్చనీయాంశంగా మారింది. వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ఆ ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. వరుసగా రెండు కాల్స్ రావడంతో స్పెషల్ గా ఓ టీంను ఏర్పాటు చేసిన విచారణ చేపట్టారు. ముందు ఫోన్ చేసి బీహార్ సీఎం నితీష్ కుమార్ ను చంపేస్తామని బెదిరించిన వ్యక్తి…తర్వాత మరోసారి ఫోన్ చేశాడు. మోడీతోపాటు అమిత్ షాను హత్య చేస్తామంటూ బెదిరించాడు.
పూర్తిగా చదవండి..మోడీతో పాటు ఆ ఇద్దర్నీ చంపేస్తాం..ఢిల్లీ పోలీసులకు బెదిరింపు కాల్స్..!!
ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లను చంపేస్తామంటూ ఢిల్లీ పోలీసులకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్స్ చేయడం కలకలం రేపుతోంది. ఔటర్ డస్ట్రిక్ట్ పోలీసులకు రెండు పిసీఆర్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అలర్టయిన పోలీసులు ఈ కాల్స్ చేసిన యువకుడిని గుర్తించారు.
Translate this News: