కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినట్లయితే…స్కామ్స్, అవినీతికి అడ్డూ అదుపు అనేదే ఉండదన్నారు. అదే మోడీ మళ్లీ అధికారంలోకి వచ్చినట్లయితే మోసగాళ్లకు చెక్ పెడతారన్నారు. దీంతోపాటు రాజస్థాన్ లో గెహ్లాట్ సర్కార్ అవినీతిలో నెంబర్ వన్ గా ఉందని అమిత్ షా ఆరోపించారు.
పూర్తిగా చదవండి..రాహుల్ గాంధీ ప్రధాని అయితే జరిగేది ఇదే: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..!!
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా. ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినట్లయితే స్కామ్ లు, అవినీతికి భారత్ తలమానికంగా మారుతుందని...మోడీ అధికారంలోకి వస్తే మోసగాళ్ల కటకటాలపాలవుతారని అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో కేంద్ర సర్కార్ సాధించిన విజయాలను వివరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ 9ఏళ్ల భారతదేశంలో అనేకు విధివిధానాలు మారాయన్న అమిత్ షా..పలు రంగాల్లో భారత్ ప్రగతి పథంలో దూసుకుపోతుందని తెలిపారు.

Translate this News: