మధ్యప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. 2018లో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 230స్థానాలకు 114స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. 109స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 116స్థానాలు ఏ ఒక్కరికి రాకపోవడంతో ఇతరుల మద్దతులో కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి మెజార్టీ మార్క్ని దాటింది. ముఖ్యమంత్రిగా కమల్నాథ్ ప్రమాణస్వీకారం చేశారు. సరిగ్గా సంవత్సరం కాలం పాలించారో లేదో.. మెజార్టీ కోల్పోవడం.. బీజేపీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి.
పూర్తిగా చదవండి..కాళ్లు కడగడం వెనుక అసలు కథ ఇదేనా..? మండిపోతున్న విపక్షాలు..!!
గిరిజన వ్యక్తిపై బీజేపీకి చెందిన నేత మూత్రం పోయడంతో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ టార్గెట్గా కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుండడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. బాధితుడు అయిన దశరత్ రావత్ ను స్వయంగా తన ఇంటికి ఆహ్వానించారు. నట్టింట్లో.. పెద్ద కుర్చీ వేసి కూర్చోబెట్టారు. సీఎం చౌహాన్ కింద కూర్చుని.. బాధితుడి కాళ్లు కడిగారు. నీళ్లు నెత్తిన చల్లుకున్నారు.
Translate this News: