భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు ప్రసిద్ధి. ఇక్కడ అనేక మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఒకటి ఒడిశాలోని పూరీ. దేశంలోని ఏడు మోక్షదాయకక్షేత్రాల్లో పూరీ జగన్నాథుడి ఆలయం ఒకటి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రథయాత్ర. ప్రపంచంలోని నలుమూల నుంచి ఈ యాత్రను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. సోదరుడు బలభ్రదుడు, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు ఈ ఆలయంలో కొలవయ్యారు.
పూర్తిగా చదవండి..పూరీ వెళ్తే ఈ వంటకాల రుచి చూడాల్సిందే…సాక్షాత్తూ లక్ష్మీదేవి పర్యవేక్షిస్తుందట..!!
పూరీ జగన్నాథుని భారీ రథయాత్ర మంగళవారం అంటే జూన్ 20న మధ్యాహ్నం ప్రారంభం అయ్యింది. జగన్నాథుడి రథయాత్రను కనులారా వీక్షేందుకు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభ్రదతో కలిసి జగన్నాథుడు కొలువయ్యారు. పుణ్యక్షేత్రం పూరీ దర్శించుకుని భక్తులు పునీతులవుతున్నారు. ఏటా ఆషాఢ శుక్ల విదియనాడు జరిగే ఈ రథయాత్ర చాలా ప్రత్యేకమైంది. పూరీ వెళ్లలనుకునేవారు అక్కడి వంటకాలు రుచి తప్పకుండా చూడాల్సిందే .ఎందుకంటే సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవి పర్యవేక్షణలో ఈ వంటకాలను సిద్ధం చేస్తారని నమ్మకం. అందుకే ఆ వంటకాలకు అంత రుచి ఉంటుందట.
Translate this News: