BREAKING: సీఎం కేజ్రీవాల్ కు షాక్.. మరోసారి కస్టడీ పొడిగింపు

లిక్కర్ స్కాం సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి నిరాశే ఎదురైంది. ఆయన జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా ఈ కేసులో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది.

New Update
Kejriwal: 8.5కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. ఆందోళనలో ఆప్‌!

CM Kejriwal: లిక్కర్ స్కాం సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి నిరాశే ఎదురైంది. ఆయన జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా ఈ కేసులో సీఎం కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది.

ఈడీ కేసులో కూడా నిరాశే..

లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. వీరికి మరోసారి జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) పొడిగించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దాఖలు చేసిన మనీ లాండరింగ్‌ కేసులో సీఎం కేజ్రీవాల్‌ కస్టడీని ఈనెల 31 వరకు పొడిగించింది. 

Advertisment
తాజా కథనాలు