టీఎస్ఆర్టీసీ బిల్ కు సంబంధించి గవర్నర్ తమిళి సై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపిన లేఖ పై సర్కార్ స్పందించింది. తమిళి సై అడిగిన క్లారిటీకి క్లుప్తంగా.. లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చింది. అయితే బిల్లును పెండింగ్ లో పెట్టిన గవర్నర్ ఈ కింది 5 అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ అడిగారు.
పూర్తిగా చదవండి..బ్రేకింగ్: ఆర్టీసీ బిల్ పై గవర్నర్ కు క్లారిటీ ఇచ్చిన సర్కార్..!
టీఎస్ఆర్టీసీ బిల్ కు సంబంధించి గవర్నర్ తమిళి సై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపిన లేఖ పై సర్కార్ స్పందించింది. తమిళి సై అడిగిన క్లారిటీకి క్లుప్తంగా.. లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చింది. దీంతో గవర్నర్ తమిళి సై సంతృప్తి అవుతారో.. లేదో.. అన్నది ఉత్కంఠగా మారింది..
Translate this News: