జయరాజుకు ప్రముఖుల పరామర్శ

అనారోగ్యానికి గురై హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ప్రజాకవి జయరాజును పలువురు నేతలు పరామర్శించారు. ఈ రోజు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.

జయరాజుకు ప్రముఖుల పరామర్శ
New Update
#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి