పాకిస్థాన్లో భారీ ఉగ్రదాడి జరిగింది. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని ఆర్మీ స్థావరంపై తెహ్రీక్-ఎ-జిహాద్ పాకిస్థాన్ ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో చాలామంది సైనికులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కేవలం నలుగురు సైనికులు మాత్రమే మరణించినట్లు పాకిస్థాన్ ధృవీకరించింది. ఈ భీకర దాడిలో పలువురు జవాన్లు గాయపడ్డారు. వీరిలో ఐదుగురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బలూచిస్థాన్లోని జోబ్లోని సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య భారీగా కాల్పులు జరిగాయి.
పూర్తిగా చదవండి..పాకిస్తాన్ ఆర్మీ స్థావరంపై ఉగ్రదాడి…
పాకిస్థాన్పై మరోసారి ఉగ్రదాడి జరిగింది. బలూచిస్థాన్లోని ఆర్మీ స్థావరంపై ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు జవాన్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. నలుగురు సైనికులు మరణించినట్లు పాకిస్థాన్ తాజాగా ధృవీకరించింది.
Translate this News: