చెన్నైలోని పెయింట్ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం! చెన్నైలోని తిరువళ్లూరు జిల్లా కాకలూరు పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవదహనమైయారు.విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. By Durga Rao 01 Jun 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి చెన్నైలోని తిరువళ్లూరు జిల్లా కాకలూరు పారిశ్రామిక వాడలో ప్రైవేట్ పెయింట్ ఫ్యాక్టరీ లో షాట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెయింట్ ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన రసాయనాలతో భారీ పేలుడు సంభవించింది. ఈ అగ్నిమాపక కర్మాగారంలో పనిచేస్తున్నముగ్గురు వ్యక్తులు సజీవదహనమైయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మరి కొందరు శిథిలాల మధ్య చిక్కుకుని ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదంపై పెయింట్ ఫ్యాక్టరీ యజమాని పై పోలీసులు కేసు నమోదు చేశారు. #thiruvallur #fire-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి