Kyrgyzstan: కిర్గిస్థాన్ లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అన్నట్లుగా కిర్గిస్థాన్ లో పరిస్థితులు ఉన్నాయి. భారతీయ విద్యార్థులను లోకల్స్ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో 15వేల మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పూర్తిగా చదవండి..Crime News: కిర్గిస్థాన్ లో భయానక పరిస్థితులు.. లోకల్ వర్సెస్ నాన్ లోకల్.. విద్యార్థులపై దాడి..!
కిర్గిస్థాన్లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారతీయ విద్యార్థులను టార్గెట్ చేసిన లోకల్స్ వారిపై దాడులకు పాల్పడుతున్నారు. దీంతో బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల్ని సురక్షితంగా భారత్కు తరలించాలని కిర్గిస్థాన్ ఎంబసీకి ఎంపీ రామ్మోహన్ లేఖ రాశారు.
Translate this News: