New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/tdp-1-1.jpg)
తాజా కథనాలు
రాజమండ్రి తిలక్ రోడ్డులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జగన్ దుష్టిబొమ్మను టీడీపీ శ్రేణులు శవయాత్ర చేశారు. అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దరిద్రం వదిలిపోయిందంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.