/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/tdp-2.jpg)
Rajahmundry : తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) రాజమండ్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మోరంపూడి ఫ్లైఓవర్ని టీడీపీ (TDP) సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు (Adhi Reddy Vasu) విజిట్ చేయడానికి వచ్చారు. గత హయాంలో మోరంపూడి ఫ్లైఓవర్ శిలా పథకంపై ఎంపీ భరత్ (MP Bharath) పేరు ఉండడంతో టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ శ్రేణుల తిరుగుబాటుతో అటు పోలీసులు సైతం సైలెంట్ అయిపోయారు.
Also Read : పవన్ కళ్యాణ్ అంటే పవనం కాదు.. ఒక సునామీ.. మోదీ పవర్ ఫుల్ డైలాగ్స్..!