Eluru District: ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం టి.నరసాపురం మండలం అల్లంచర్ల గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంది. అడవిలో అక్రమంగా చెట్లు నరుకుతున్న ల్యాండ్ మాఫియా గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని నెలలుగా ఈ దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ల్యాండ్ మాఫియా ముఠా కొన్ని వందల ఎకరాలు ఆక్రమించారని ఇప్పటికే చింతలపూడి కోర్ట్ లో పలు కేసులు కూడా నమోదు అయ్యాయి.
పూర్తిగా చదవండి..Crime News: ఏలూరు జిల్లా అల్లంచర్లలో ఉద్రిక్తత.. పోలీసులపై దాడి..!
ఏలూరు జిల్లా అల్లంచర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అడవిలో అక్రమంగా చెట్లు నరుకుతున్న ల్యాండ్ మాఫియా గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్ట్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో ఫారెస్ట్ అధికారులను ల్యాండ్ మాఫియా ముఠా అడ్డుకుంది. పోలీసులపై దాడికి యత్నించింది.
Translate this News: