Sreeja Akula Become India No.1 Table Tennis Player: ఇప్పటి వరకూ భారత అత్యుత్తమ మహిళా సింగిల్స్ ప్లేయర్ గా కొనసాగిన మనీకా స్థానాన్ని తెలుగువెలుగు శ్రీజ ఆకుల తొలిసారిగా కైవసం చేసుకోగలిగింది.భారత టేబుల్ టెన్నిస్ పురుషుల, మహిళల సింగిల్స్ ర్యాంక్ లను తెలుగుతేజాలు తొలిసారిగా దక్కించుకొన్నారు. పారిస్ ఒలింపిక్స్ కు సైతం భారతజట్లు అర్హత సాధించడంలో ప్రధానపాత్ర వహించారు. భారత టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ అనగానే ఢిల్లీకి చెందిన మనీకా బాత్రా పేరే గుర్తుకు వస్తుంది. ఇప్పటి వరకూ భారత అత్యుత్తమ మహిళా సింగిల్స్ ప్లేయర్ గా కొనసాగిన మనీకా స్థానాన్ని తెలుగువెలుగు శ్రీజ ఆకుల తొలిసారిగా కైవసం చేసుకోగలిగింది.
పూర్తిగా చదవండి..Sreeja Akula: భారత టేబుల్ టెన్నిస్ లో తెలుగోళ్ల హవా!
ఇప్పటి వరకూ భారత అత్యుత్తమ మహిళా సింగిల్స్ ప్లేయర్ గా కొనసాగిన మనీకా స్థానాన్ని తెలుగువెలుగు శ్రీజ ఆకుల తొలిసారిగా కైవసం చేసుకోగలిగింది. అసలు శ్రీజ ఈ గేమ్ ను ఎలా సొంతం చేసుకుందో చూసేయండి!
Translate this News: