మీరు టెలిగ్రామ్(telegram) అకౌంట్ వాడుతున్నారా? ఎప్పుడైనా ఎవరి దగ్గర నుంచైనా టాస్క్ల పేరుతో మెసేజులు వచ్చాయా? దయచేసి ఆ నంబర్ని ఇమిడియెట్గా బ్లాక్ చేయండి..ఆ సంబంధిత మెసేజ్కి ఎట్టిపరిస్థితుల్లోనూ రిప్లై ఇవొద్దు..ఎందుకంటే సైబర్(cyber) నేరగాళ్ల కన్ను ఎక్కువగా టెలిగ్రామ్ యూజర్లపైనే ఉంది. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. రూ.712కోట్ల సైబర్ స్కామ్(scam)పై నిర్వహించిన మీడియా సమావేశంలో సీవీ ఆనంద్(cv anand) చెప్పిన విషయాలు షాక్కి గురిచేస్తున్నాయి. సైబర్ ఉచ్చులో ప్రజలు ఎలా పడుతున్నారో వివరించారు సీవీ ఆనంద్.
పూర్తిగా చదవండి..CV anand: రూ.712కోట్ల సైబర్ స్కామ్..ఎలా చేశారో తెలిస్తే నోరెళ్లబెడతారు..!
టెలిగ్రామ్ వేదికగా జరుగుతున్న సైబర్ మోసంపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక విషయాలు చెప్పారు. రూ.712కోట్ల సైబర్ స్కామ్ టెలిగ్రామ్ యూజర్ల టార్గెట్గానే జరిగిందని.. ఈ ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు.
Translate this News: