కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాకకు ముందు బీజేపీలో సంక్షోభానికి తెరపడినట్లయింది. హైకమాండ్ ఆదేశాలతో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కొత్తగా 125 మందితో కూడిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుల జాబితాను విడుదల చేశారు. దీంతో బండికి హైకమాండ్ ఫుల్ పవర్స్ ఇచ్చినట్లయింది. ఎన్నికల తరుణంలో అధ్యక్షుడి మార్పు ఉండబోదనే సంకేతాలను పంపించారనే చర్చ జరుగుతున్నది.
పూర్తిగా చదవండి..కోర్ కమిటీతో అమిత్ షా భేటీ..గాడీ తప్పుతున్న నేతలకు క్లాస్..
Translate this News: