విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్-PHOTOS

వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం తుంకి మెట్ల ప్రైమరీ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

New Update
Advertisment
తాజా కథనాలు