ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత లేఖ!

రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిపిన 5 తెలంగాణ గ్రామాలను తిరిగి ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.

New Update
Kavitha

Kavitha

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండి ఏపీలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఐదు గ్రామ పంచాయతీలు అయిన ఏటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి చేశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు