BIG BREAKING: క్షమాపణ చెప్పిన కల్వకుంట్ల కవిత-VIDEO

ఎమ్మెల్సీ కవిత నేడు జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
M LC Kalvakuntla Kavitha

ఎమ్మెల్సీ కవిత నేడు జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు తెలంగాణ ఉద్యమకారుల కోసం గట్టిగా కొట్లాడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు వారి కటుంబాలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. 

Advertisment
తాజా కథనాలు