కవిత జాగృతి జనం బాట-PHOTOS

జాగృతి జనం బాట కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవిత నేడు నిజామాబాద్ నుంచి ప్రారంభించారు. తనను స్వాగతించి అక్కున చేర్చుకున్న నిజామాబాద్ జిల్లా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, ఘన స్వాగతం పలికిన యువతకు నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

New Update
FB_IMG_1761412009663
Advertisment
తాజా కథనాలు