BIG BREAKING: ఆ గ్రామాలకు జిల్లాలు మార్పు!

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో 51 గ్రామ పంచాయతీలు స‌మీప మున్సిపాల్టీల్లో వీలినం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది.

New Update
TELANGANA LOGO

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో 51 గ్రామ పంచాయతీలు స‌మీప మున్సిపాల్టీల్లో వీలినం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. గ్రామ పంచాయతీల విలీనాన్ని సవాల్‌ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌ను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పుతో పంచాయ‌తీల విలీనానికి రాజ‌ముద్ర‌ పడింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు