ఉద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. భారీగా పెరగనున్న జీతాలు!

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పని చేసే ఉద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐఆర్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో వారి వేతనాలు భారీగా పెరగనున్నాయి.

New Update
Telangana Government CM Revanth Reddy

తెలంగాణలోని రేవంత్ సర్కార్ ప్రభుత్వ రంగ సొసైటీలు, సంస్థలు, యూనివర్సిటీల ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు ఇచ్చినట్లుగానే వారికి సమానంగా మధ్యంతర భృతి (IR) ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగులకు మూల వేతనంపై 5 శాతం ఐఆర్ మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారి వేతనాలు భారీగా పెరగనున్నాయి. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు