Congress Party: ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కీలక స్థానం కల్పించిన అధిష్టాం..
నల్లగొండ జిల్లాలో కీలక నేత అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది పార్టీ అధిష్టానం. ఆయనకు అత్యంత కీలక బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలోకి తీసుకుంది. ఆయనను మాత్రమే కాదు.. మరో సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ను కూడా స్క్రీనింగ్ కమిటీలోకి తీసుకుంది పార్టీ అధిష్టానం.
Rajagopal Reddy:ఎమ్మెల్సీ కవితపై.. బీజేపీ నేత కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్
బీఆర్ఎస్పై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ప్రకటిస్తున్న సమయంలో పార్లమెంట్లో కేసీఆర్ లేడని, ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తున్న సమయంలో కవిత ఎంపీగా లేరన్న ఆయనా.. అయినా ఆ క్రెడిట్ అంతా తమదే అనే విధంగా చెప్పుకోవాలని చూస్తున్నారన్నారు.
Jagadishwar Reddy: హింస సృష్టించాలని చూస్తే ఊరుకోం
బీజేపీపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ రాష్ట్రంలో హింస సృష్టించాలని చూస్తుందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో బీజేపీ పార్టీ హైదరాబాద్లో సభ నిర్వహించిందన్న ఆయన.. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారన్నారు.
Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులు మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చికల్దరా వద్ద ఘాట్ రోడ్డులో వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు నలుగురు తెలంగాణ రాష్ట్ర వాసులు స్పాట్లోనే దుర్మరణం చెందారు.
Boora Narsaiah Goud: వీరేశం వస్తే స్వాగతిస్తాం
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీజేపలోకి వస్తే స్వాగతిస్తామని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల భేటీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించరన్నారు.
Nalgonda: మినీ జమిలి ఎన్నికలు జరిపేలా కూడా కేంద్రం కుట్రలు: గుత్తా సుఖేందర్రెడ్డి
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్గొండ జిల్లాలో ప్రెస్మీట్ నిర్వహించారు. సెప్టెంబర్ 17న నాడు జాతీయ సమైక్యత దినోత్సవాన్నీ పెద్ద ఎత్తున జరుపుతామన్నారు. ఈ వేడుకల్లో ప్రజలు వెల్లువలా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17న నాడు మరోసారి అమరులను స్మరించుకుందామన్నారు. కేంద్రం ప్రజాస్వామ్యన్నిచంపేలా కుట్రలు చేస్తుందని ఆయన మండిపడ్డారు.
MP Venkat Reddy: బీఆర్ఎస్ నేతల దోపిడీ ఎక్కువైంది
బీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల దోపిడీ ఎక్కువైందన్నారు.
Gas Cylinder Blast: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పేలిన గ్యాస్ సిలిండర్
నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాస్ సిలిండర్ పేలింది. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సిలిండర్ పేలడంతో భారీగా పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన రోగులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Kumbham-anil-kumar-reddy-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/vemula-veeresham-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/MP-Komatireddy-Venkat-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-41-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-32-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ACCIDENT-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Center-is-also-conspiring-to-hold-mini-Jamili-elections_-Gutta-Sukhender-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-11T213132.183-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-29-jpg.webp)