/rtv/media/media_files/2024/12/25/cm-revanth-christmas.png)
నేడు మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసు భక్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
/rtv/media/media_files/2024/12/25/revanth-at-medak-church.png)
రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
/rtv/media/media_files/2024/12/25/cm-revanth-at-medak-church-centenary.png)
రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
/rtv/media/media_files/2024/12/25/revanth-at-church-with-ministers.png)
ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఫాదర్స్ ఆశీర్వాదాలు తీసుకున్న రేవంత్ రెడ్డి
/rtv/media/media_files/2024/12/25/cm-revanth-christmas-pics.png)
మెదక్ శతాబ్ది ఉత్సవాల్లో భక్తులకు అభివాదం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
/rtv/media/media_files/2024/12/25/cm-revanth-christmas-photos.png)
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. శతాబ్ది ఉత్సవాలతో పాటు భక్తులతో క్రిస్మస్ జరుపుకోవాలనే ఇవాళ ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు.
/rtv/media/media_files/2024/12/25/revanth-at-church.png)
అలాగే ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపులో దళిత, గిరిజన క్రైస్తవులకు అత్యధిక లబ్ది జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని గుర్తుచేశారు.
/rtv/media/media_files/2024/12/25/cm-revanth-christmas-celebrations.png)
మెదక్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతుందని హామీ ఇచ్చారు.