Vikarabad Bus Accident: వికారాబాద్ జిల్లాలో బస్సు బోల్తా.. స్పాట్లోనే 90 మంది..!

పరిగి శివారులోని మల్కాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సు సైడుకు ఆపే క్రమంలో మట్టి కుంగి బస్సు అదుపుతప్పి ప్రమాదం జరిగింది. 30 మందికి పైగా స్వల్ప గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులో మొత్తం 90 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

New Update
Vikarabad Bus Accident

Vikarabad Bus Accident

Vikarabad Bus Accident: 

పరిగి శివారులోని మల్కాపూర్ దగ్గర ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సులో ప్రయాణికులు ఎక్కువమంది ఉండడంతో టిక్కెట్లు ఇచ్చేందుకు బస్సు సైడుకు ఆపే క్రమంలో మట్టి క్రుంగి బస్సు ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా స్వల్ప గాయాలయ్యాయి, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Also Read: పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!

మొత్తం 90మందికి పైగా బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పగిరి నుంచి షాద్ నగర్ వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే డ్రైవెర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

Also Read: ఒప్పందం పై పుతిన్‌ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు