మంత్రి పొన్నంను కలిసిన పేపర్ మర్చంట్ అసోసియేషన్

తెలంగాణ పేపర్ మర్చంట్ అసోసియేషన్ కార్యవర్గం ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ను సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. జులై 28న అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ్ బల్ద్వా ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో జరిగే సైకిల్ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

New Update
మంత్రి పొన్నంను కలిసిన పేపర్ మర్చంట్ అసోసియేషన్
Advertisment
తాజా కథనాలు