New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Kadiyam-Kavya-.jpg)
తెలంగాణలో కాంగ్రెస్ కే అత్యధిక సీట్లు వస్తాయని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ లో కడియం కావ్య గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీవీకి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.