New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Revanth-reddy-ponnam-prabhakar.jpg)
సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లో ఆయన నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిశారు. పెట్టబడుల కోసం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో సీఎంకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు.