ఐఐఎంలో సీటు సాధించిన విద్యార్థికి కోమటిరెడ్డి సాయం చిట్యాల మండలం సుంకెనపల్లికి చెందిన యాకరి యాదయ్య కుమార్తె భావన భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసింది. ఆ యువతికి ఉత్తరాఖండ్లోని ఐఐఎం కాశీపూర్లో ఎంబీఏ ఎనలిటిక్స్ లో అడ్మిషన్ లభించగా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందించి రూ.లక్ష అందించారు. By Nikhil 16 Jun 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి