బోనాల ఉత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి ఫ్యామిలీ

ఈ రోజు జరుగుతున్న చార్మినార్, భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి చెప్పారు.

బోనాల ఉత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి ఫ్యామిలీ
New Update
#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe