మోదీని నూలు పోగుల దండతో సత్కరించిన మెదక్ ఎంపీ నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని మెదక్ ఎంపీ రఘునందన్ రావు నూలు పోగుల దండ తో సత్కరించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ప్రధానితో రఘునందన్ భేటీ అయ్యారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై వీరు ప్రధానితో చర్చించారు. By Nikhil 07 Aug 2024 in తెలంగాణ ఆదిలాబాద్ New Update షేర్ చేయండి #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి