వరదబీభత్సం.. ఆనవాళ్లు కోల్పోయిన రోడ్డు-VIDEO

భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో మహబూబాబాద్, మరిపెడ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ ప్రాంతం వద్దే నిన్న ఓ యువ సైంటిస్ట్, ఆమె తండ్రి కారులో వెళ్తుండగా కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.

New Update
వరదబీభత్సం.. ఆనవాళ్లు కోల్పోయిన రోడ్డు-VIDEO

Advertisment
తాజా కథనాలు