సైంటిస్ట్ కుటుంబానికి రేవంత్ పరామర్శ-LIVE

ఖమ్మం జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. వరదలో కారు కొట్టుకుపోవడంతో మృతి చెందిన యువ సైంటిస్ట్ అశ్విని కుటుంబాన్ని రేవంత్ పరామర్శించారు. అనంతరం మహబూబాబాద్ జిల్లాలో రేవంత్ పర్యటించనున్నారు.

New Update
సైంటిస్ట్ కుటుంబానికి రేవంత్ పరామర్శ-LIVE

Advertisment
తాజా కథనాలు