BIG BREAKING: రేషన్ కార్డుల గడువు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం..!!

రేషన్ కార్డుల ఈ కేవైసీ గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జనవరి 31తో ఈ గడువు ముగియనుంది. పలు రకాల సమస్యలు తలెత్తడంతో గడువు పొడిగించాలని డిమాండ్స్ రావడంతో ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

BIG BREAKING: రేషన్ కార్డుల గడువు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం..!!
New Update

రేషన్ కార్డుల ఈ కేవైసీ గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జనవరి 31తో ఈ గడువు ముగియనుంది. త్వరగా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించడంతో రేషన్ దుకాణాల దగ్గర జనాలు బారులు తీరుతున్నారు. పలు రకాల సమస్యలు తలెత్తడంతో గడువు పొడిగించాలని డిమాండ్స్ రావడంతో ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ మైనార్టీలపై పగ పట్టింది: కేటీఆర్

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe