Telangana Elections 2023 : జనగామలో గెలుస్తా.. ఇక్కడే ఉంటా: పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ..!!

బీఆర్ఎస్ 100సీట్లతో గెలవడం ఖాయమన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. కొడంగల్ , కామారెడ్డి, గజ్వేల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. జనగామలో తన గెలుపును ఎవరూ ఆపలేరని పల్లా అన్నారు.

Telangana Elections 2023 : జనగామలో గెలుస్తా.. ఇక్కడే ఉంటా: పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ..!!
New Update

జనగామలో తన గెలుపు ఖాయమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి. బీజేపీ,కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. మరోసారి సీఎం కేసీఆర్ ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పల్లా అన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ 100సీట్లతో గెలవడం ఖాయమన్నారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. కొడంగల్ , కామారెడ్డి, గజ్వేల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఓ బచ్చా...అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామలో తాను భారీ మెజార్టీతో గెలుస్తున్నానని..తాను జనగామలోనే ఉంటా అన్నారు. ఆర్టీవీకి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూ వీడియోను చూడండి.

ఇది కూడా చదవండి: మైనంపల్లి హన్మంతరావు, రోహిత్ కు షాక్.. రంగంలోకి ఈసీ !

#telangana-elections-2023 #kommuri-prathap-reddy #palla-rajeshwar-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe