ఏం వీరబాబు.. ఎలా ఉన్నావ్!: సామాన్యుడితో డిప్యూటీ సీఎం ముచ్చట

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఈ రోజు తన సొంత నియోజకవర్గం మధిరలో పర్యటించారు. ఈ సందర్భంగా వల్లాపురానికి చెందిన సన్నకారు రైతు, పశువులు మేపుకుంటున్న వీరబాబు వద్ద కాసేపు ఆగి ముచ్చటించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

New Update
ఏం వీరబాబు.. ఎలా ఉన్నావ్!: సామాన్యుడితో డిప్యూటీ సీఎం ముచ్చట

Advertisment
Advertisment
తాజా కథనాలు