ట్రైనీ ఎస్ఐలతో డీజీపీ ముఖాముఖి! హైదరాబాద్ లోని తెలంగాణ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న 547మంది ట్రైనీ ఎస్ఐలతో డీజీపీ జితేందర్ ఈ రోజు సమావేశమయ్యారు. సవాళ్లతో కూడుకున్న పోలీసు ఉద్యోగంలో పాటించాల్సిన మెలకువలపై వారికి వివరించారు. ట్రెయినీ ఎస్ఐల సందేహాలను డీజీపీ నివృత్తి చేశారు. By Nikhil 21 Aug 2024 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి