ట్రైనీ ఎస్ఐలతో డీజీపీ ముఖాముఖి!

హైదరాబాద్ లోని తెలంగాణ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న 547మంది ట్రైనీ ఎస్ఐలతో డీజీపీ జితేందర్ ఈ రోజు సమావేశమయ్యారు. సవాళ్లతో కూడుకున్న పోలీసు ఉద్యోగంలో పాటించాల్సిన మెలకువలపై వారికి వివరించారు. ట్రెయినీ ఎస్ఐల సందేహాలను డీజీపీ నివృత్తి చేశారు.

New Update
ట్రైనీ ఎస్ఐలతో డీజీపీ ముఖాముఖి!
Advertisment
Advertisment
తాజా కథనాలు