This browser does not support the video element.
ఆ ఘనత మా ప్రభుత్వానిదే: భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన రోజే పిల్లలకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
New Update